Youth Jumps Out Of Moving Train | వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కొన్నాడు. కదుతులున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సినీఫక్కీలో దోపిడీ జరిగింది. పోలీస్నని నమ్మించి వృద్ధురాలిపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును అపహరించుకుపోకుపోయాడు.
బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్