ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి పడే ప్రసవ వేదన ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటివరకు పడిన బాధను ఆ తల్లి మర్చిపోయి తన పసిగుడ్డును గుండెలకు హత్తుకుని మాతృత్వపు అనుభూతితో మురిసి�
దేశంలో ఐదు వంతులకు పైగా ప్రసవాలు సిజేరియన్(సి సెక్షన్) ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేట్ దవాఖానలలోనే జరుగుతున్నట్లు లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ఈస్ట్ ఏషియా జర్నల్ జరిపిన తాజా అ
ఒకప్పుడు అన్నీ సి జేరియన్ ప్రసవాలే. సాధారణ కాన్పుల మాటే వినిపించలేదు. ఈ క్రమంలో కోతలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం భావించింది. దీంతో ప్రభుత్వ దవాఖాన లో సాధారణ కాన్పులపై దృష్టి �