కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ భారీ టెక్ కంపెనీల అధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రసారమైన ‘వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పెద్ద కంపెనీల్లోని చాలా మంది ప్రముఖులు ఏఐ వల్ల �
టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐతో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలపై నిపుణుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఆదిలోనే ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఏదుర్కోవాల్సి వస్�