రెడీ-టూ-ఈట్ ఫుడ్ రంగంలో ఉన్న హైదరాబాదీ సంస్థ ‘ది టేస్ట్ కంపెనీ’..అంతర్జాతీయ దేశాల్లో అడుగుపెట్టింది. వ్యాపార విస్తరణలో భాగంగా యూఏఈలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, భవిష్యత్తులో బ్రిటన�
జనగామ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గిరబోయిన భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు జడ్పీ కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించగా, సీఈవో అనిల్కుమార్, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు శుభాకాంక్షలు
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ ర�