కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా ఈ కోడ్లను రూపొందించ�
కేంద్రంలోని మోదీ సర్కార్పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి రూ.6,756.92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.