National highway Works | కేంద్రం మంజూరు చేసిన నిధులతో మెదక్, కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.526 కోట్లతో నిర్మిస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు.
Chandrababu | ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలకు , ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు...