సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు ఎలాంటి మందుల కొరత లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు వెల్లడించారు. ‘నమస్తే’లో ‘మందుల్లేవ్ ’ పేరుతో వచ్చిన కథనంపై టీఎస్ఎంఎ�
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నది.
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
Central Medicine Stores | రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. ఒక్కో స్టోర్కు రూ. 3.60 కోట్ల చొప్పున