మెదక్ జిల్లాలోని యువతీ, యువకులు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. పథకంలో భాగంగా భారత వైమానికదళం అగ్నివీర్ వాయు పేరుతో నియామకాలు చేపట్�
మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం మహబూబ్నగర్ గ్రేన్స్ & సీడ్స్ మార్చంట్