చారిత్రక ఖిల్లాలో కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం నిలువెల్లా కనిపిస్తున్నది. కాకతీయుల కళా వైభవాన్ని వీక్షించకుండా కట్టడాలకు ఏండ్ల తరబడి తాళాలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇక్కడి అద్భుత శిల్�
ఫణిగిరి బౌద్ధ క్షేత్రం 2వేల సంవత్సరాల చరిత్ర కలిగినదని, దానిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఆర్కియాలజీ పురావస్తు వారసత్వ శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి అన్నార�