మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య సోమవారం జరిగిన భీకర పోరులో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇద్దరూ తెలంగాణలోన
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో ఈ నెల 20న జరిగిన ఎన్కౌంటర్కు కోవర్టు ఆపరేషనే కారణమని తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఆ ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్�