ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్ట
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
సింగరేణి వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ 81 మం దితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నూతన సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నట్టు ఆ యూనియన్ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపార�
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.