దేశంలో కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ, ఢిల్లీ గ్యాంగ్పై సినీ నటుడు ప్రకాశ్రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.