ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్టణంలో సరిగా జరగడంలేదని, నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసా వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే డేటా వచ్చి�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వే కోసం మండలంలోని గుండారం కుటుంబాలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్
ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేనే కుల గణనకు ఆధారమని అందువల్ల బీసీలు పూర్తి సహకారమందించి వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. ఈ సర్వేలో ఆస్తుల వివరాలు తెలు
నాలుగేండ్ల క్రితం మొదలవ్వాల్సిన దేశ జనాభా లెక్కల ప్రక్రియపై మోదీ సర్కార్ ఎట్టకేలకు కసరత్తు మొదలుపెట్టింది! జనగణన ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని సంబంధిత వర్గాలు ఆదివ
బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన డాటాను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్టు సర్వేలో తేలింది.