ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయనేది గతంలో ఉన్న అభిప్రాయం. అయితే, జీవి మరణించినా కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయని అవయవ మార్పిడి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు పరిశోధకులు సరికొత్త వ�
వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూలకణాలను 3డీ మ్యాపింగ్తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా