యువత నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనుకుంటే... దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా సాగుతుండడంపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు, దారి దో
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.