ఆతిథ్య రంగంలో పన్నులు ఎక్కువగా విధిస్తున్నారని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకులను భారత్ విశేషంగా ఆకర్షించగలదని, అయితే అధిక పన్ను�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 94,656కు చేరింది. ఇటీవలే 80,091 సీట్లకు అనుమతి ఇవ్వగా, తాజాగా మరో 14,565 సీట్లకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి.