నాలుగు శతాబ్దాల నాటి గోండ్వానా కాలం జీవరాశులను సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. అతి ప్రాచీన భౌగోళిక నేపథ్యం ఉన్న గోండ్వానా కాలం నాటి భారతీయ ద్వీపకల్పంపై ప్రత్యేక దృష్టి సారించిన పరిశోధకులు నాటి జీవభౌగ
మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పారాసైట్ జీవనశైలిని సీసీఎంబీ పరిశోధకులు అధ్యయనం చేశారు.
స్లెండర్ లోరిస్ (దేవాంగ పిల్లి) జాతి వన్యప్రాణులను సీసీఎంబీ పరిశోధకులు మలబార్, మైసూర్ అటవీ ప్రాంతా ల్లో కనుగొన్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతుల్లో ఉన్న ఈ దేవాంగ పిల్లి జన్యుక్రమాన్ని నమోదు చ�