సీసీఐ, దళారులు కలిసి పత్తి రైతును దగా చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోతే ఎంపీలు, వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్�
Cotton Farmers Protest | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.