బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని స్థాయి నుంచి మెట్రో నగరాలకు దీటుగా నిలిచే స�
ఖమ్మంలో అడుగడుగునా అభివృద్ధి జాడలే కనిపిస్తున్నాయి. విశాలమైన రహదారులు.. డివైడర్ మధ్యలో పచ్చని చెట్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి మురిసిపోతున్నది. అంతర్గత రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. నగరం నల�
రామాయంపేట మున్సిపల్లోని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 9కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 3, 4, 5, 8, 9, 10, 11 వార్డులకు ఒక్కో వార్డులోని అభివృద్ధి