ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పొలాలు చివరి దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నర్సింహులపేట మండలం బాసుతండా జీపీ పరిధిలో ని మంగళితండాకు చెందిన నేతావత్ లక్ష్మి రెండు �
పశువులను మేపటంపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం.. ఐదుగురు ప్రాణాల్ని బలిగొన్నది. మధ్యప్రదేశ్లోని డాటియా జిల్లా రెండా గ్రామంలో బుధవారం ఉదయం రెండు వర్గాలకు చెందిన సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డార�