Cattle fair | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల జాతరకు పశువులను కొనుగోలు చేసేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తరలివచ్చారు.
Sangareddy | సాధారణంగా జాతర అంటే భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా పశువుల జాతర గురించి విన్నారా. అవునండి నిజంగానే పశువులు జాతర చేసుకుంటాయి.
మహబూబ్నగర్ : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతలో నకిలీ రసీదు బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచార�