మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మం�
అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల�