గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్గా మార�
ఎన్సీఆర్బీ-2019 ప్రకారం బడుగు బలహీన, దళిత వర్గాలపై దాడులు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నవే. 2014 నుంచి 2023 వరకు దశాబ్ద కాలంలో ఉత్తరభారతంలో దళితులపై అనేక మూకదాడులు జరిగాయి. ఆ దాడులను అడ్డుక�