ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ర్టాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వివిధ రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలను గుమ్మరిస్తున్నాయి. తమను గెలిపిస్తే నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తామంటూ మభ్య
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో నగదు, బంగారం పెద్దఎత్తున పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను వెంట తీసుక