Cash Found In Room 22 At Al-Falah | ఢిల్లీలో సంచలనం రేపిన కారు బాంబ్ బ్లాస్ట్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నది. నిందితురాలైన షహీద్ సయీద్ను అల్ ఫలాహ్ యూనివర్సిటీకి అధికారులు తీసుకెళ్లారు. ఆమ
అవినీతి ఏడీఈ బినామీ రాజేశ్ ఇంట్లోని బాత్రూమ్లో రూ.17 లక్షల నగదు లభ్యమైంది. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి 20కి పైగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చే�
Justice Yashwant Varma: ఇంట్లో క్యాష్ దొరికిన కేసులో.. జడ్జీల కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే దర్యాప్త�
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని కారు నుంచి పోలీసులు భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి సుమారు 52 కిలోల బంగారాన్ని, పది కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేస�