అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు భారీ దోపిడీకి తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్లోని లొసుగులను అదునుగా చేసుకొని వందల కోట్ల రూపాయలను �
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా దవాఖానలో జరిగిన అభివృద్ధి కమిటీ స
కాచిగూడ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపించారు. కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనుమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అలీకేప్ సమీపంలో డ్రం�