మూడేండ్ల బాలుడిని వరుసకు మామ అయిన వ్యక్తి మా యమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూరల్ పోలీస్స్టేషన్లో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమా
పీకల దాకా తాగాడు.. ఆ మత్తులోనే కారు డ్రైవింగ్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్లోని ట్రాఫిక్ పీఎస్ మలుపు వద్ద అదుపుతప్పి.. మూడు బైకులను ఢీకొట్టుకుంటూ.. అదే స�