కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెల�
కరోనా బుసలు కొడుతుంది.గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమక్రమేపి పెరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆం�
మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. సామాజిక నేపథ్యంలో కమర్షియల్ చిత్రంగా సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ చి�
మొన్నటి వరకు బాలీవుడ్ సెలబ్రిటీలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్పై పగబట్టింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడతున్�
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోలకు, నటీనటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 95 శాతం కోలుకున్నారు కూడా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు. ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. నిజానికి వకీల్ సాబ్ సినిమాకు ప�
ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు, రచయితలు కరోనా బారిన పడగా, వారు క్వారంటైన్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీ
కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాజిటివ్ కేసులు ఎలా అరికట్టాలో తెలియక మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ �
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రా�
కరోనా సెకండ్ వేవ్ ప్రముఖులపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.ఈ నెల మొదట్లో అలియా భట్ కరోనా బారిన పడగా, ఈ విష�
మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద�
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. కరోనా పాజిటివ్ వస్తే తప్పకుండా పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. కాని వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ కరోనాతోనే థియేటర్కు వెళ్లి సినిమా చూసింద�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ�
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడ�