కృత్రిమ మేధతో నడిచే కార్లు, బైకుల గురించి ఇప్పటిదాకా విన్నాం కదా..! తాజాగా మనిషి సాయం లేకుండా ఓ కార్గో షిప్ ఏకంగా 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లింది. 40 గంటల పాటు ప్రయాణించింది
టోక్యో: ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పొలారిస్, జపాన్ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్క
రసాయనాలను తీసుకొస్తున్న కార్గో షిప్లో పేలుడు సంభవించి శ్రీలంక పశ్చిమ తీరంలో మునిగిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక నౌకాదళం ధ్రువీకరించాయి
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది.
న్యూఢిల్లీ: సహాయంలో ముందుండే భారత నౌకాదళం మరోసారి దీనిని నిరూపించింది. సాంకేతిక సమస్యతో సముద్రంలో చిక్కుకున్న కార్గో షిష్కు అవసరమైన సహాయాన్ని అందించింది. ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్న ఎంవీ నయన్ అనే రవా�