కారులో మంటలు చెలరేగిన సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్ పట్టణం సిద్దాంతి సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని మెకానిక్ రవి కారు రిపేర్ పూర్తి చేసి ట్రయల్ చేస్తుండగా
కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. రూ.11లక్షలు పెట్టి కొన్న ఫోక్స్వ్యాగన్ పోలో కారు రిపేర్కు షోరూం రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.22 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు.