Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ బహుళ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగినట్లు
Hyderabad | కొండాపూర్లో తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ ఇనుప కడ్డీ కారుపై పడిపోయింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఏం జరిగిందో తెలియక వాహనదారుడు
జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో రాకేశ్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ �