Labourers Kidnapped In Niger Return | జార్ఖండ్కు చెందిన ఐదుగురు కార్మికులు పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆ దేశంలో వారు కిడ్నాప్ అయ్యారు. అయితే 8 నెలల తర్వాత సురక్షితంగా భారత్కు చేరుకు
రాయ్పూర్: తమ నిర్బంధంలో ఉన్న 11 మందిని మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. పోలీసులకు సహకరించవద్దని, అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వవద్దని వారిని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగి�