ఒకప్పుడు నేనూ క్రికెట్ ఆటగాడ్నే, దేశవాళీ క్రికెట్లో నా కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆడాడు.. అంటూ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇండియా క్రికెట్ జట్టులో చాలామంది.. �
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు టీమ్ఇండియా కసరత్తులు షురూ చేసింది. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా..