రాజధాని నగరం హైదరాబాద్ రోజురోజుకూ అరాచకంలో కూరుకుపోతున్నది. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. గంగా జమునా తెహజీబ్కు పేరుగాంచిన ‘చార్సౌ సాల్ షహర్'లో యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు, హత్య
రైతుల పోరాటం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రైతులకు అభినందనలు తెలిపారు. ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష.
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైన రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు సమర సంక్రాంతి పేరిట నిరసనలు నిర్వహిస్తున్నారు. శన
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి ఉండాలని కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. తాజాగా ఏపీ బీజీపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రాజధానికే మద్దతు ఇస�