తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా విభాగాల వారీగా జరుపుకున్నట్లు అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు. దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం అమరుల సంస్మరణ దినం సందర్భంగా సాయంత్రం ఉద్యోగ సంఘా�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిళ్లతో నిరసన ర్యాలీ తెలిపారు. పార్టీ కార్యా�
కవాడిగూడ : ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో రైతు సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 12
హాంకాంగ్లో ఊరేగింపులపై కఠిన నిషేధం విధించారు. ఇలా నిషేధం విధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం. జూన్ 4 న కొవ్వొత్తి ఊరేగింపును నిర్వహించకుండా అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.