ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడదామని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్�
దేశంలో క్యాన్సర్ మహమ్మారి తరుముకొస్తుందని, ముఖ్యంగా మహిళలు, యువతులు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారి న పడుతుండటం ఆందోళన కలిగిస్తుందని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. గురు ఎన్ రెడ�