దేశంలో క్యాన్సర్ ఔషధాల కొరతను నివారించడంలో చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం.. పేద, మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. క్యాన్సర్ చికిత్సకు వాడే కీలకమైన ఔషధాల ధరలను 50 శాతం మేర పెం�
క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ�
క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన డెకర్బీ జాయిన్ 500 ఎంజీ 23 వాయల్స్పై ఎమ్మార్పీ కంటే అధిక ధర ఉన్నట్టు గుర్తించి సంబంధిత ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్�