రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానం�
Cancer | భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.