రాబోయే బక్రీద్ పండుగను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో శుక్రవారం పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన అలాగే పశువైద్య శిబిరాలు నిర్వహించటం జరిగింది. జిల�
భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తు�