KTR | అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, మంత్రులు, కాంగ�
ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. కేంద్రంలో బీజేపీ వచ్చిన 2014-2018 మధ్యలో ఏడాదికి సగటున 40 కాగ్ నివేదికలు వెలువడగా, 2019-20