ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మ�
ఇండియా రేటింగ్స్ విశ్లేషణ న్యూఢిల్లీ, జూన్ 9: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకుతూ 43.8 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.