‘ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సరార్ దవాఖానకు’ అనే భయాందోళన ఉండేది. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య సేవలను మెరుగుపర్చి ‘నేను వస్తానమ్మో సరార్ దవాఖానకు’ అన్న నమ్మ
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వం వెనకి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ని�
‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.