మార్కెట్లో ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల నుంచి ఇన్నాళ్లూ పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు తగ్గుతున్న రేటు ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి �
ఎండుమిర్చి ధర రోజురోజుకూ పతనమవుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారంరోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజారకం ఎండుమిర్చి ధర క్వింటాల్ రూ.23,600 పలుకగా, వారంరోజుల వ్యవధిలోనే జెండాపాట
ఎండుమిర్చి సాగంటే గతంలో ఏపీలోని గుంటూరు గుర్తొచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనూ ఎర్రబంగారం సాగు విస్తీర్ణం పెరిగింది. మార్కెట్లో క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తున్నది. పెట్టుబడి ఖర్చు�
మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం