KARIMNAGAR RTC | కరీంనగర్, తెలంగాణచౌక్, ఏప్రిల్ 9 : ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపో మేనేజర్లతో ఆర్ఎం రాజు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Yashaswini Reddy | ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పాలన. కుటుంబ పాలనతో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పదవులు లేకున్నా తన సోదరులను రాజకీయ వేదికలు ఎక్కిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు.
తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయిన సిద్దిపేట పాత బస్టాండ్కు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిద్దిపేట మో�