మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బె
వానకాలం ప్రారంభమైనా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతపవనాల రాక ఆలస్యం ఫలితంగా వర్షాల పడకపోవడంతో ఎండల ప్రభావం కొనసాగుతున్నది. జిల్లాలో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి