పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో విన
తెలంగాణ ‘సింగిల్ ఇంజిన్' సర్కార్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీ�
తండ్రులకు కూతుళ్లు బరువు కాదని, అలా ఎప్పుడూ అనుకోవద్దని ఓ తండ్రికి సుప్రీం కోర్టు హితవు పలికింది. ఓ మహిళకు తన తండ్రి నుంచి నెలవారీ ఖర్చులు (భరణం) ఇప్పించాలన్న కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు భారమని తం�
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి, ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకం�
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ