ప్రధాని మోదీ పదే పదే ఊదరగొడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనానికి సంబంధించి రోజుకో ఉదాహరణ బయటపడుతున్నది. బీజేపీ చెబుతున్న అభివృద్ధిలో అసలు సరుకెంతో వానచినుకు తేల్చిపారేస్తున్నది.
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో మరో డొల్లతనం బయటపడింది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేలో పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. బుధవారం కుర
జలౌన్: యూపీలోని బుందేల్ఖండ్లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు.