MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్కు వరసగా ఐదో ఓటమి ఎదురైంది. ధర్మశాలలో తిలక్ వర్మ(75 నాటౌట్) శివమెత్తగా.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది.
IPL : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Iindians) మరో రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్ ఆటకు కేరాఫ్గా నిలిచే ముంబై.. ఈసారి మాత్రం కెప్టెన్ల మార్పుతో వార్తల్లో నిలిచింది.