బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు గతంలో కేటాయించిన బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు కల్పించిన భద్రతను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయనకున్న ‘వై’ క్యాటగిరీని ‘ఎక�
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.