Sensex: ట్రేడింగ్లో బుల్ దూకింది. దెబ్బకు సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు కొట్టేశాయి. ఆల్ టైం హై ట్రేడింగ్ జరిగింది. ఇవాళ సెన్సెస్ 72,720 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక నిఫ్టీ 21,928 పాయింట్ల వద్ద ట్రేడింగ్ జర
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపో యింది. బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల దిగువకు రాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,800 స్థాయిని కోల్పోయింది.
రుణ సాధనాల్లో మదుపు చేసే డెట్ ఫండ్లు.. సాధారణంగా స్వల్పకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెడతాయి. అయితే దీర్ఘకాలానికి మదుపు చేయాలనుకునేవారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం పరిపాటి. కానీ డెట్ ఫండ్లలోన�